బహ్రెయిన్ లో 2,000 హౌసింగ్ యూనిట్ల పంపిణీ
- January 14, 2022
బహ్రెయిన్: వివిధ గవర్నరేట్లలో అర్హత కలిగిన పౌరులకు 2,000 హౌసింగ్ యూనిట్ల పంపిణీని బహ్రెయిన్ హౌసింగ్ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. 25,000 గృహాలను అందజేస్తామని ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 2,000 యూనిట్ల పంపిణీని మంత్రిత్వ శాఖ చేపట్టింది. ఎకనామిక్ రికవరీ ప్లాన్ లక్ష్యాలను సాధించడానికి కొత్త గృహనిర్మాణ ప్రాజెక్టులను బహ్రెయిన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ మేరకు హౌసింగ్ మినిస్ట్రీ తూర్పు సీత్రా టౌన్, ఈస్ట్ హిడ్ టౌన్ లబ్ధిదారులకు కరోనా నిబంధనల్ని అనుసరించి ఇంటి పత్రాలు, కీ లను అందజేసింది.
తాజా వార్తలు
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్







