ఎయిర్ పోర్ట్, నర్సరీలు, స్కూల్స్ మూసివేత ఉండదు
- January 14, 2022
కువైట్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎయిర్ పోర్ట్, నర్సరీలు, స్కూల్స్ మూసి వేస్తారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఉప ప్రధాని, రక్షణ మంత్రి, కరోనా ఎమర్జెన్సీల మంత్రిత్వ కమిటీ ఛైర్మన్ షేక్ హమద్ జబర్ అల్-అలీ స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కరోనా కమిటీ ముందుకు అనేక సిఫార్సులు వచ్చాయన్న ఆయన.. క్లిష్ట పరిస్థితుల్లో కువైట్ ప్రజలకు సహాయం చేయడానికి వీలైనంత వరకు ప్రయత్నిస్తామన్నారు. డిస్టెన్స్ లెర్నింగ్ లో ప్రతికూలతలు ఉన్నాయని, సమస్యలను సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









