ఎయిర్ పోర్ట్, నర్సరీలు, స్కూల్స్ మూసివేత ఉండదు
- January 14, 2022
కువైట్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎయిర్ పోర్ట్, నర్సరీలు, స్కూల్స్ మూసి వేస్తారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఉప ప్రధాని, రక్షణ మంత్రి, కరోనా ఎమర్జెన్సీల మంత్రిత్వ కమిటీ ఛైర్మన్ షేక్ హమద్ జబర్ అల్-అలీ స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కరోనా కమిటీ ముందుకు అనేక సిఫార్సులు వచ్చాయన్న ఆయన.. క్లిష్ట పరిస్థితుల్లో కువైట్ ప్రజలకు సహాయం చేయడానికి వీలైనంత వరకు ప్రయత్నిస్తామన్నారు. డిస్టెన్స్ లెర్నింగ్ లో ప్రతికూలతలు ఉన్నాయని, సమస్యలను సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







