ఏపీ కరోనా అప్డేట్
- January 14, 2022అమరావతి: ఏపీలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. 24 గంటల్లోనే 4 వేల 528 మంది వైరస్ బారిన పడినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా ప్రకాశం జిల్లాలో ఒకరు మృతి చెందారు. తాజా కేసుల్లో చిత్తూరు జిల్లాలోనే అత్యధికంగా వెయ్యి 27 కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో 992, గుంటూరులో 377, అనంతపురం జిల్లాలో 300 మంది కరోనా బారినపడ్డారు.
తాజా వార్తలు
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..