అహ్మది పోర్టు రిఫైనరీలో అగ్ని ప్రమాదం: ఐదుగురికి తీవ్ర గాయాలు
- January 14, 2022కువైట్: మినా అల్ అహ్మది పోర్టు రిఫైనరీలోని గ్యాస్ లిక్విఫకేషన్ యూనిట్ నిర్వహణ పనుల సమయంలో అగ్ని ప్రమాదం కారణంగా పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా వుందని కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ పేర్కొంది. అగ్ని ప్రమాదం పూర్తిగా అదుపులోకి వచ్చిందని సంస్థ పేర్కొంది. కాగా, రిఫైనరీ మరియు ఎగుమతులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?