అహ్మది పోర్టు రిఫైనరీలో అగ్ని ప్రమాదం: ఐదుగురికి తీవ్ర గాయాలు
- January 14, 2022
కువైట్: మినా అల్ అహ్మది పోర్టు రిఫైనరీలోని గ్యాస్ లిక్విఫకేషన్ యూనిట్ నిర్వహణ పనుల సమయంలో అగ్ని ప్రమాదం కారణంగా పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా వుందని కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ పేర్కొంది. అగ్ని ప్రమాదం పూర్తిగా అదుపులోకి వచ్చిందని సంస్థ పేర్కొంది. కాగా, రిఫైనరీ మరియు ఎగుమతులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







