కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 5 హోటళ్ళపై చర్యలు
- January 14, 2022మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ మరియు టూరిజం, ఐదు హోటళ్ళకు నోటీసులు జారీ చేయడం జరిగింది. కోవిడ్ 19 నిబంధనల్ని పాటించకపోవడం వల్లనే నోటీసులు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అన్ని హోటళ్ళు, టూరిస్ట్ ఎస్టాబ్లిష్మెంట్స్ తప్పనిసరిగా కోవిడ్ 19 నిబంధనలు పాటించాలనీ, కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని మినిస్ట్రీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన
- ఉమ్మడి సహకారం.. ఇండియాతో కువైట్ ఒప్పందం