స్పాన్సరర్స్, పార్టనర్స్కి మొహమ్మద్ సన్మానం
- March 26, 2016వైస్ ప్రెసిడెంట్ మరియు యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, 21 వ దుబాయ్ వరల్డ్కప్ పార్టనర్స్, స్పాన్సరర్స్ను మేదాన్ రేస్ కోర్స్లో సన్మానించారు. ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్, వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన ఇలాంటి ఈవెంట్స్ని నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. దుబాయ్ వరల్డ్ కప్ 21 ఏళ్ళ క్రితం ప్రారంభమైనప్పటినుంచీ స్పాన్సర్గా వ్యవహరిస్తున్న ఎమిరేట్స్ ఎయిర్లైన్ 'కీ స్ట్రేటజిక్ పార్టనర్'గా గౌరవించబడింది. దుబాయ్ వరల్డ్ కప్ ప్రపంచంలోనే రిచ్చెస్ట్ రేస్గా గుర్తింపు పొందింది. ఫైనల్ క్లయిమాక్స్ 10 మిలియన్ల వరల్డ్కప్, 2000 మీటర్లు ఉంటుంది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..