ఖతార్: 125,000కి పైగా బూస్టర్ డోసుల వ్యాక్సినేషన్
- January 17, 2022
ఖతార్: కొత్తగా పెరుగుతున్న కోవిడ్ కేసులు అలాగే ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనల నేపథ్యంలో 125,000కి పైగా బూస్టర్ డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేయడం జరిగింది గడచిన వారం రోజుల్లో. 12 ఏళ్ళ పైబడినవారంతా బూస్టర్ డోసు వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు.రెండో డోస్ వ్యాక్సినేషన్ జరిగాక ఆరు నెలలు పూర్తయితే, అలాంటివారంతా బూస్టర్ డోస్ తీసుకోవాల్సి వుంటుంది. రెండో డోస్ తీసుకున్న ఆరు నెలల తర్వాత ఇమ్యూనిటీ తగ్గుతూ వుంటుందనీ, ఈ నేపథ్యంలోనే బూస్టర్ డోసు వల్ల ప్రయోజనం వుంటుందని నిపుణులు చెబుతున్నారు. బూస్టర్ డోస్ వల్ల తీవ్ర అనారోగ్యం ముప్పు దాదాపుగా తగ్గుతుందనీ, మరణాల ముప్పు సైతం చాలా స్వల్పమని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









