ఖతార్: 125,000కి పైగా బూస్టర్ డోసుల వ్యాక్సినేషన్
- January 17, 2022
ఖతార్: కొత్తగా పెరుగుతున్న కోవిడ్ కేసులు అలాగే ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనల నేపథ్యంలో 125,000కి పైగా బూస్టర్ డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేయడం జరిగింది గడచిన వారం రోజుల్లో. 12 ఏళ్ళ పైబడినవారంతా బూస్టర్ డోసు వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు.రెండో డోస్ వ్యాక్సినేషన్ జరిగాక ఆరు నెలలు పూర్తయితే, అలాంటివారంతా బూస్టర్ డోస్ తీసుకోవాల్సి వుంటుంది. రెండో డోస్ తీసుకున్న ఆరు నెలల తర్వాత ఇమ్యూనిటీ తగ్గుతూ వుంటుందనీ, ఈ నేపథ్యంలోనే బూస్టర్ డోసు వల్ల ప్రయోజనం వుంటుందని నిపుణులు చెబుతున్నారు. బూస్టర్ డోస్ వల్ల తీవ్ర అనారోగ్యం ముప్పు దాదాపుగా తగ్గుతుందనీ, మరణాల ముప్పు సైతం చాలా స్వల్పమని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







