ఖతార్: 125,000కి పైగా బూస్టర్ డోసుల వ్యాక్సినేషన్
- January 17, 2022
ఖతార్: కొత్తగా పెరుగుతున్న కోవిడ్ కేసులు అలాగే ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనల నేపథ్యంలో 125,000కి పైగా బూస్టర్ డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేయడం జరిగింది గడచిన వారం రోజుల్లో. 12 ఏళ్ళ పైబడినవారంతా బూస్టర్ డోసు వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు.రెండో డోస్ వ్యాక్సినేషన్ జరిగాక ఆరు నెలలు పూర్తయితే, అలాంటివారంతా బూస్టర్ డోస్ తీసుకోవాల్సి వుంటుంది. రెండో డోస్ తీసుకున్న ఆరు నెలల తర్వాత ఇమ్యూనిటీ తగ్గుతూ వుంటుందనీ, ఈ నేపథ్యంలోనే బూస్టర్ డోసు వల్ల ప్రయోజనం వుంటుందని నిపుణులు చెబుతున్నారు. బూస్టర్ డోస్ వల్ల తీవ్ర అనారోగ్యం ముప్పు దాదాపుగా తగ్గుతుందనీ, మరణాల ముప్పు సైతం చాలా స్వల్పమని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!







