అగ్ని ప్రమాదం నుంచి ముగ్గురిని రక్షించిన బృందాలు
- January 21, 2022
మస్కట్: గురువారం తెల్లవారుజామున అమెరత్లోని ఒక ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుండి ముగ్గురు వ్యక్తులను రక్షించినట్లు సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (CDAA) తెలిపింది. సమాచారం అందగానే మస్కట్ CDAA, అగ్నిమాపక బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని ఇంట్లో చెలరేగిన మంటలను ఆర్పివేసాయని, ఈ ప్రమాదం నుంచి ముగ్గురు వ్యక్తులను రక్షించామని, వారందరూ ఆరోగ్యంగా ఉన్నారని CDAA తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







