పాకిస్థాన్ వ్యక్తికి మరణశిక్ష విధించిన సౌదీ అధికారులు !
- March 27, 2016
ఓ మహిళను దోపిడీ చేసి, హత్య చేసిన కేసులో పాకిస్థాన్కు చెందిన వ్యక్తికి సౌదీ అరేబియా అధికారులు మరణశిక్ష విధించారు. దీంతో ఈ ఏడాది ఆ దేశంలో మరణశిక్షకు గురైన వారి సంఖ్య 79కి చేరింది. వివరాల్లోకి వెళితే..జెద్దాలోని రెడ్సీ నగరంలో బంగ్లాదేశ్కు చెందిన హజార్ హుస్సేన్ అనే మహిళను దోపీడి చేసి, హత్య చేశారు. ఈ కేసులో పాక్కు చెందిన ఎలియాస్ ఇస్మాయిల్ అనే వ్యక్తి దోషిగా గుర్తించి మరణశిక్ష విధించారు అక్కడి అధికారులు. దీంతో ఆదివారం ఇస్మాయిల్కు ఈ శిక్షను అమలుచేశారు. సౌదీ అరేబియాలో 2016లో ఇప్పటివరకు 79మందికి మరణశిక్ష అమలుచేయగా. ఒక్క జనవరి 2 రోజునే 47మందికి శిక్ష అమలు చేశారు. 2015లో అక్కడ 153 మందికి మరణశిక్ష అమలుచేశారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









