దుబాయ్ 2020 ఎక్స్పో న్యూ లోగో ఆవిష్కరణ
- March 28, 2016
దుబాయ్ ఎక్స్పో 2020 కొత్త లోగోను బుర్జ్ ఖలీఫాపై ప్రారంభించారు. కొత్త లోగో కోసం సుమారు 19,000 ఎంట్రీలు లభించాయి. వీటిల్లోంచి ఒకదాన్ని ఎంపిక చేశారు. నిర్వాహకులు యూఏఈ నివాసితులను '2020 ఎక్స్పో' లోగో ఆవిష్కరణకు హాజరవ్వాల్సిందిగా ఆహ్వానించారు. 2020 ఎక్స్పో లోగో ఆవిష్కరణ సందర్భంగా చేసిన ఏర్పాట్లు అందర్నీ అలరించాయి. భారీ ఫౌంటెయిన్ షోతోపాటు, నిర్వాహకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసేలా ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







