దుబాయ్‌ 2020 ఎక్స్‌పో న్యూ లోగో ఆవిష్కరణ

- March 28, 2016 , by Maagulf
దుబాయ్‌ 2020 ఎక్స్‌పో న్యూ లోగో ఆవిష్కరణ

దుబాయ్‌ ఎక్స్‌పో 2020 కొత్త లోగోను బుర్జ్‌ ఖలీఫాపై ప్రారంభించారు. కొత్త లోగో కోసం సుమారు 19,000 ఎంట్రీలు లభించాయి. వీటిల్లోంచి ఒకదాన్ని ఎంపిక చేశారు. నిర్వాహకులు యూఏఈ నివాసితులను '2020 ఎక్స్‌పో' లోగో ఆవిష్కరణకు హాజరవ్వాల్సిందిగా ఆహ్వానించారు. 2020 ఎక్స్‌పో లోగో ఆవిష్కరణ సందర్భంగా చేసిన ఏర్పాట్లు అందర్నీ అలరించాయి. భారీ ఫౌంటెయిన్‌ షోతోపాటు, నిర్వాహకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసేలా ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com