వాట్సాప్ గొడవలో భర్తపై ఫిర్యాదు చేసిన భార్య
- March 28, 2016
తన భర్త సోదరీమణులు, వారి ఫ్యామిలీ గ్రూప్ నుంచి తన పేరును తొలగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ భార్య తన భర్తపై పోలీసులకు పిర్యాదు చేసింది. తొలుత ఈ విషయాన్ని తన భర్త దృష్టికి తీసుకు వెళ్ళినా, ఆయన స్పందించకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త సోదరీమణులపై ఆమె కేసు పెట్టారు. వారి నుంచి తనకు రక్షణ కావాల్సిందిగా ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. ఇలాంటి కేసులు ఇంటి వద్దే పరిష్కరించుకోవచ్చని డిపార్ట్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ డైరెక్టర్ మేజర్ షహీన్ అల్ మజ్మి చెప్పారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు మాత్రం గ్రూప్లో అభ్యంతరకర పోస్ట్లు చేస్తుండడంతో ఆమెను తప్పించినట్లు వెల్లడించారు. ఇంటి నుంచి వెళ్ళిపోయి తాను తప్పు చేసిన విషయాన్ని బాధితురాలు అంగీకరించడం ఇందులో కీలక మలుపు.
తాజా వార్తలు
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..







