దగ్గుమందు ముసుగులో మారకద్రవ్యాల వ్యాపారం

- June 09, 2015 , by Maagulf
దగ్గుమందు ముసుగులో మారకద్రవ్యాల వ్యాపారం

 

దగ్గుమందు ముసుగులో మారకద్రవ్యాల వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలపై అబాట్ కంపెనీ యజమాని అరీబ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఉన్న అబాట్ కంపెనీలో మత్తుమందులతో పెన్సిడిల్ దగ్గుమందులను తయారు చేస్తున్నట్లు తెలిసింది.రూ. 57 కోట్ల విలువైన మందులను బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేస్తుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణలోని అబాట్ కంపెనీలపై కేసులు నమోదు చేస్తామని డీజీ అకున్‌ సబర్వాల్‌ చెప్పారు. ఈ కేసులో కంపెనీ యజమాని అరీబ్‌ను విచారిస్తున్నామని ఆయన తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com