మధ్యాహ్నం 12 నుంచి 3 వరకూ పని చేయిస్తే కఠిన చర్యలు...

- March 28, 2016 , by Maagulf
మధ్యాహ్నం 12 నుంచి 3 వరకూ పని చేయిస్తే కఠిన చర్యలు...

ఎండల్లో పని చేయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఉభయ తెలుగు రాష్ట్రాలను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. మధ్యాహ్నం 12 గంటలనుంచి 3 గంటల వరకూ పని చేయించకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎండలో కూలి, నిర్మాణ పనులకు పనికి ఆహార పథకాన్ని పూర్తిగా నిషేధించాలని హైకోర్టు సూచించింది. ఎండలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎండలపై అవగాహనకు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. గతంలో ఒడిశా ప్రభుత్వ చర్యలతో వడదెబ్బ మృతుల సంఖ్య బాగా తగ్గిందని హైకోర్టు పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com