మధ్యాహ్నం 12 నుంచి 3 వరకూ పని చేయిస్తే కఠిన చర్యలు...
- March 28, 2016
ఎండల్లో పని చేయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఉభయ తెలుగు రాష్ట్రాలను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. మధ్యాహ్నం 12 గంటలనుంచి 3 గంటల వరకూ పని చేయించకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎండలో కూలి, నిర్మాణ పనులకు పనికి ఆహార పథకాన్ని పూర్తిగా నిషేధించాలని హైకోర్టు సూచించింది. ఎండలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎండలపై అవగాహనకు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. గతంలో ఒడిశా ప్రభుత్వ చర్యలతో వడదెబ్బ మృతుల సంఖ్య బాగా తగ్గిందని హైకోర్టు పేర్కొంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









