మధ్యాహ్నం 12 నుంచి 3 వరకూ పని చేయిస్తే కఠిన చర్యలు...
- March 28, 2016
ఎండల్లో పని చేయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఉభయ తెలుగు రాష్ట్రాలను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. మధ్యాహ్నం 12 గంటలనుంచి 3 గంటల వరకూ పని చేయించకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎండలో కూలి, నిర్మాణ పనులకు పనికి ఆహార పథకాన్ని పూర్తిగా నిషేధించాలని హైకోర్టు సూచించింది. ఎండలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎండలపై అవగాహనకు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. గతంలో ఒడిశా ప్రభుత్వ చర్యలతో వడదెబ్బ మృతుల సంఖ్య బాగా తగ్గిందని హైకోర్టు పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







