పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది
- March 28, 2016
రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ చేతుల మీదుగా ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేశారు. ఐదుగురికి పద్మ విభూషణ్, 8మందికి పద్మభూషణ్, 43 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రదానం చేశారు. ధీరూభాయి హీరాచంద్ అంబానీ, అవినాష్ కమలాకర్ దీక్షిత్, జగ్మోహన్, యామినీ కృష్ణమూర్తి, శ్రీశ్రీరవిశంకర్లు పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. షాపూర్జీ పల్లోంజీ, సైనా నెహ్వాల్, వినోద్రాయ్, ఆళ్ల వెంకటరామారావు, దువ్వూరు నాగేశ్వర్రెడ్డి పద్మభూషణ్ పురస్కారం అందుకున్నవారిలో ఉన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







