లాహోర్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 72కు ..
- March 28, 2016
పాకిస్థాన్లోని లాహోర్లో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 72కు చేరింది. ఈస్టర్ సందర్భంగా ఓ ప్రముఖ పార్కు దగ్గర జరిగిన ఈ ఘటనలో 69 మంది మృతిచెందగా.. 300 మంది గాయపడ్డారు. సోమవారం నాటికి మృతుల సంఖ్య 72కు చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ దాడికి పాల్పడింది తామేనంటూ జమాతుల్ అహ్రర్ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. దాడి నేపథ్యంలో ఈ రోజు లాహోర్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









