లాహోర్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 72కు ..
- March 28, 2016
పాకిస్థాన్లోని లాహోర్లో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 72కు చేరింది. ఈస్టర్ సందర్భంగా ఓ ప్రముఖ పార్కు దగ్గర జరిగిన ఈ ఘటనలో 69 మంది మృతిచెందగా.. 300 మంది గాయపడ్డారు. సోమవారం నాటికి మృతుల సంఖ్య 72కు చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ దాడికి పాల్పడింది తామేనంటూ జమాతుల్ అహ్రర్ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. దాడి నేపథ్యంలో ఈ రోజు లాహోర్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







