లుసైల్ డ్రైవ్-త్రూ సెంటర్ లో టెస్టింగ్, వ్యాక్సినేషన్ ప్రారంభం
- January 28, 2022
దోహా: లుసైల్లోని డ్రైవ్-త్రూ కోవిడ్-19 టెస్టింగ్, వ్యాక్సిన్ సదుపాయం జనవరి 26 నుంచి అందుబాటులోకి వచ్చిందని పబ్లిక్ హెల్త్ మినిస్ట్రీ (MoPH) ప్రకటించింది. డ్రైవ్-త్రూ సెంటర్లోని పది లేన్లలో, ఆరింటిని బూస్టర్ వ్యాక్సిన్ లకు, మిగిలిన నాలుగు లేన్లను కోవిడ్-19 పరీక్షను నిర్వహించడానికి కేటాయించారు. అపాయింట్మెంట్ సిస్టమ్ని ఉపయోగించి బూస్టర్ డోసుల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ముందుగా వచ్చిన వారికి ముందుగా అందజేస్తారు. ఖతార్లో ఇప్పటివరకు మొత్తం 675,049 కోవిడ్-19 బూస్టర్ వ్యాక్సిన్లను అందజేశారు.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









