లుసైల్ డ్రైవ్-త్రూ సెంటర్ లో టెస్టింగ్, వ్యాక్సినేషన్ ప్రారంభం
- January 28, 2022
దోహా: లుసైల్లోని డ్రైవ్-త్రూ కోవిడ్-19 టెస్టింగ్, వ్యాక్సిన్ సదుపాయం జనవరి 26 నుంచి అందుబాటులోకి వచ్చిందని పబ్లిక్ హెల్త్ మినిస్ట్రీ (MoPH) ప్రకటించింది. డ్రైవ్-త్రూ సెంటర్లోని పది లేన్లలో, ఆరింటిని బూస్టర్ వ్యాక్సిన్ లకు, మిగిలిన నాలుగు లేన్లను కోవిడ్-19 పరీక్షను నిర్వహించడానికి కేటాయించారు. అపాయింట్మెంట్ సిస్టమ్ని ఉపయోగించి బూస్టర్ డోసుల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ముందుగా వచ్చిన వారికి ముందుగా అందజేస్తారు. ఖతార్లో ఇప్పటివరకు మొత్తం 675,049 కోవిడ్-19 బూస్టర్ వ్యాక్సిన్లను అందజేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







