సుహాసిని తో కలిసి నటించనున్న ఎన్టీఆర్
- March 28, 2016
టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా తర్వాత జనతాగ్యారేజీ తో అలరించేందుకు సిద్దమవుతోన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న జనతాగ్యారేజీలో మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎన్టీఆర్ తాజా ప్రాజెక్ట్లో మోహన్లాల్కు భార్య పాత్రలో ఎవరు నటిస్తున్నారన్న సస్పెన్స్కు తెరపడింది. ఈ పాత్రకు ప్రముఖ నటి సుహాసినిని ఎంపికచేసింది చిత్ర యూనిట్. గతంలో సుహాసిని ఎన్టీఆర్ నటించిన రాఖీ, బాద్షా సినిమాల్లో కనిపించారు. వీరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలు బాక్సాపీస్ వద్ద సక్సెస్నందుకున్నాయి. తాజా మూవీ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.మరోసారి వీరి కాంబినేషన్ జనతా గ్యారేజీకి కలిసొస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
తాజా వార్తలు
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..







