ప్రారంభమైన సునీల్ కొత్త చిత్రం

- March 28, 2016 , by Maagulf
ప్రారంభమైన సునీల్ కొత్త చిత్రం

 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' దర్శకుడు క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో నటుడు సునీల్‌ కథానాయకుడిగా ఓ చిత్రం రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌ ఫిల్మ్‌నగర్‌ దైవ సన్నిదానంలో సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిర్మాత సురేష్‌బాబు హాజరై క్లాప్‌ కొట్టారు. మియా, పరుచూరి ప్రసాద్‌, ఠాగూర్‌ మధు, రమేష్‌ ప్రసాద్‌, దిల్‌రాజు, దామోదర్‌ ప్రసాద్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com