కోవిడ్-19 సన్నద్ధతపై కువైట్ హెల్త్ మినిస్టర్ సమీక్ష
- January 30, 2022
కువైట్: కోవిడ్-19 సన్నద్ధతపై కువైట్ హెల్త్ మినిస్టర్ డాక్టర్ ఖలీద్ అల్-సయీద్ సమీక్షించారు. ఆసుపత్రుల సామర్థ్యం, సంసిద్ధత గురించి కోవిడ్-19 బృందంతో చర్చించారు. కరోనావైరస్ కేసులు పెరిగితే అవసరమైన మేర వార్డులు, ఐసీయూ బెడ్లను సిద్ధంగా ఉంచాలని అధికారులకు ఆదేశించారు. ఇటీవల కొన్ని దేశాల్లో కరోనా వైరస్ కారణంగా హాస్పిటలైజేషన్, డెత్ రేటు పెరగడంపై వారు చర్చించారు. హెల్త్ స్టాఫ్ పూర్తి సన్నద్ధతతో ఉండాలని, సిటిజన్స్- రెసిడెంట్ ఆరోగ్యాన్ని కాపాడేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా పాండమిక్ సమయంలో సేవలు అందించిన వైద్య సిబ్బందిని ప్రశసించారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







