భారత్ కరోనా అప్డేట్
- January 30, 2022న్యూ ఢిల్లీ: భారత్లో కాస్త తగ్గుముఖం పట్టినా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. దేశవ్యాప్తంగా తాజాగా 2.34 లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశ్యాప్తంగా 2,34,281 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 893 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 3,52,784 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ప్రస్తుతం దేశంలో 18,84,937 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. ఇక, డైలీ పాజిటివిటీ రేటు 14.50 శాతంగా ఉంది.. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 1,65,70,60,692 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు బులెటిన్లో పేర్కొంది కేంద్రం.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్