'తెలంగాణ ఆవిర్భావ' వేడుకలకు వేదిక కానున్న బహ్రెయిన్
- June 09, 2015
బహ్రెయిన్ లో జూన్ 12వ తేది శుక్రువారం తెలంగాణా సంస్కృతిక సంఘం ఆధ్వర్యం లో తెలంగాణ ఆవిర్భావ సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రముఖ పారిశ్రామిక వేత్త మరియు కువైట్, బహ్రెయిన్, సౌదీ, తెలంగాణ సంస్కృతిక అధ్యక్షులు శ్రీ హరిప్రసాద్ గారు మరియు కార్యవర్గ సభ్యులు సామ చిన్న రాజారెడ్డి, పయ్యావుల శ్రీనివాసు, వెంకటస్వామి, రవి దాసరి, మురళి విట్టాల్ తెలిపారు.ఈవేడుకకు ముఖ్య అతిధి గా విచ్చేస్తున్న శ్రీమతి కవిత గారు M.P. బహ్రెయిన్ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో ఇండియన్ స్కూల్ గ్రౌండ్స్ ఐస టౌన్ బహ్రెయిన్ లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహాకులు తెలిపారు. కావున తెలుగు వారు అందరు పాలుగుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యవలసింది గా కోరుతున్నాం.అలాగే గల్ఫ్ లో కార్మికుల సమస్యలు గురించి కవిత గారికి చెప్పి అందరిని ఆదుకునె ప్రయత్నం చేస్తామని కార్యవర్గ సభ్యులు చెప్పారు.
--యం.వాసుదేవ రావు(బహ్రెయిన్)
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







