దగ్గుమందు ముసుగులో మారకద్రవ్యాల వ్యాపారం
- June 09, 2015
దగ్గుమందు ముసుగులో మారకద్రవ్యాల వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలపై అబాట్ కంపెనీ యజమాని అరీబ్ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లోని ఉప్పల్లో ఉన్న అబాట్ కంపెనీలో మత్తుమందులతో పెన్సిడిల్ దగ్గుమందులను తయారు చేస్తున్నట్లు తెలిసింది.రూ. 57 కోట్ల విలువైన మందులను బంగ్లాదేశ్కు ఎగుమతి చేస్తుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణలోని అబాట్ కంపెనీలపై కేసులు నమోదు చేస్తామని డీజీ అకున్ సబర్వాల్ చెప్పారు. ఈ కేసులో కంపెనీ యజమాని అరీబ్ను విచారిస్తున్నామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







