దగ్గుమందు ముసుగులో మారకద్రవ్యాల వ్యాపారం
- June 09, 2015
దగ్గుమందు ముసుగులో మారకద్రవ్యాల వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలపై అబాట్ కంపెనీ యజమాని అరీబ్ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లోని ఉప్పల్లో ఉన్న అబాట్ కంపెనీలో మత్తుమందులతో పెన్సిడిల్ దగ్గుమందులను తయారు చేస్తున్నట్లు తెలిసింది.రూ. 57 కోట్ల విలువైన మందులను బంగ్లాదేశ్కు ఎగుమతి చేస్తుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణలోని అబాట్ కంపెనీలపై కేసులు నమోదు చేస్తామని డీజీ అకున్ సబర్వాల్ చెప్పారు. ఈ కేసులో కంపెనీ యజమాని అరీబ్ను విచారిస్తున్నామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







