భారత వాయు సేన సాహసయాత్ర
- March 28, 2016
భారత వాయుసేనకు చెందిన పైలట్లు ఓపెన్ కాక్పిట్లో 10 వేల కిలో మీటర్లు ప్రయాణించి సరికొత్త జాతీయ రికార్డును నెలకొల్పారు. 14 మందితో కూడిన పైలట్ల బృందం పారామోటర్తో ఈ సాహసయాత్ర చేపట్టింది. ఫిబ్రవరి 1న పశ్చిమ్బంగలోని కలైకుందా ఎయిర్బేస్ నుంచి వీరి ప్రయాణం ప్రారంభమైంది. దేశంలోని వివిధ ప్రాంతాలను చుట్టి.. మొత్తం పది వేల కిలోమీటర్లు ప్రయాణించి గత శనివారం వారు తిరిగి ఎయిర్బేస్కు చేరుకున్నారు. ఎంపీఎస్ సోలంకీ నేతృత్వంలోని ఈ బృందం.
గతంలో ఉన్న 9,132 కి.మీల రికార్డును అధిగమించింది. ఈ బృందం కన్యాకుమారి, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హిమాలయపర్వతాలు, దిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్ల మీదుగా ప్రయాణించి కలైకుందా చేరుకుంది.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









