115 మంది ఉగ్రవాదులు హతం
- March 28, 2016
సోమాలియాలో ప్రభుత్వ బలగాలు జరిపిన దాడిలో దాదాపు 115 మంది అల్ షబాబ్ ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ విషయాన్ని స్థానిక ప్రభుత్వాలు ధ్రువీకరించాయి. ఈ పోరాటంలో మరో 110 మంది ఉగ్రవాదులను బందీలుగా పట్టుకున్నారు. దీంతో దేశం మధ్య భాగంలోని మిలిటెంట్లను ఉత్తర ప్రాంతంలోకి తరిమేశారు. గామ్లుడగ్ అధ్యక్షుడు అబ్దికరీమ్ హుస్సేని మాట్లాడుతూ ఉగ్రవాదులను తుడిచిపెట్టేయాలని సైన్యం నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. మొత్తం మీద నాలుగు రోజుల భీకర పోరు తర్వాత ఉగ్రవాదులు ఓడిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
తాజా వార్తలు
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!







