115 మంది ఉగ్రవాదులు హతం

- March 28, 2016 , by Maagulf
115 మంది ఉగ్రవాదులు హతం

సోమాలియాలో ప్రభుత్వ బలగాలు జరిపిన దాడిలో దాదాపు 115 మంది అల్‌ షబాబ్‌ ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ విషయాన్ని స్థానిక ప్రభుత్వాలు ధ్రువీకరించాయి. ఈ పోరాటంలో మరో 110 మంది ఉగ్రవాదులను బందీలుగా పట్టుకున్నారు. దీంతో దేశం మధ్య భాగంలోని మిలిటెంట్లను ఉత్తర ప్రాంతంలోకి తరిమేశారు. గామ్లుడగ్‌ అధ్యక్షుడు అబ్దికరీమ్‌ హుస్సేని మాట్లాడుతూ ఉగ్రవాదులను తుడిచిపెట్టేయాలని సైన్యం నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. మొత్తం మీద నాలుగు రోజుల భీకర పోరు తర్వాత ఉగ్రవాదులు ఓడిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com