115 మంది ఉగ్రవాదులు హతం
- March 28, 2016
సోమాలియాలో ప్రభుత్వ బలగాలు జరిపిన దాడిలో దాదాపు 115 మంది అల్ షబాబ్ ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ విషయాన్ని స్థానిక ప్రభుత్వాలు ధ్రువీకరించాయి. ఈ పోరాటంలో మరో 110 మంది ఉగ్రవాదులను బందీలుగా పట్టుకున్నారు. దీంతో దేశం మధ్య భాగంలోని మిలిటెంట్లను ఉత్తర ప్రాంతంలోకి తరిమేశారు. గామ్లుడగ్ అధ్యక్షుడు అబ్దికరీమ్ హుస్సేని మాట్లాడుతూ ఉగ్రవాదులను తుడిచిపెట్టేయాలని సైన్యం నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. మొత్తం మీద నాలుగు రోజుల భీకర పోరు తర్వాత ఉగ్రవాదులు ఓడిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







