భారత్ కరోనా అప్డేట్
- January 31, 2022
న్యూ ఢిల్లీ:భారత్లో కరోనా కేసులు మొన్నటి కంటే తక్కువగా నమోదయ్యాయి.నిన్న దేశంలో 2,09,918 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.కరోనాతో 959 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పింది.
అలాగే, కరోనా నుంచి నిన్న 2,62,628 మంది కోలుకున్నారని వివరించింది.ప్రస్తుతం దేశంలో కరోనాకు 18,31,268 మంది చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 15.77 శాతంగా ఉంది.దేశంలో ఇప్పటి వరకు మొత్తం 166,03,96,227 డోసుల వ్యాక్సిన్లు వేశారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!