క్రికెట్ బెట్టింగ్ ముఠా పోలీసులు అదుపులో...
- March 28, 2016
నగరంలోని మల్కాజ్గిరిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో బెట్టింగ్ నిర్వహిస్తున్న గోపాల్తో పాటు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.11 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్కు పాల్పడుతున్న మరో 24 మంది పరారయ్యారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









