రాజకీయాలకతీతంగా మిషన్ కాకతీయ పనులు..
- March 28, 2016
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఏప్రిల్ 1 నుంచి మిషన్ కాకతీయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు తెలిపారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాలకతీతంగా మిషన్ కాకతీయ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. తొలి విడతలో రూ.2 వేల కోట్లతో 8 వేల చెరువులను పునరుద్ధరించినట్లు చెప్పారు. అదే విధంగా రెండో విడతలో 9 వేల చెరువులను పునరుద్ధరిస్తామని తెలిపారు. మిషన్ కాకతీయకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







