ఆర్తి అగర్వాల్ చివరి చిత్రం 'ఆమె ఎవరు...?
- March 28, 2016
ప్రముఖ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ నటించిన చివరి చిత్రం 'ఆమె ఎవరు...?'ను ప్రేక్షకులు ఆదరించాలని నిర్మాత కర్రి వీరగణేష్ కోరారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నామని తెలిపారు. కోరుకొండలోని పలు ఆలయాల్లో సోమవారం పూజలు చేసిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. కోరుకొండకు చెందిన తనకు చిన్నతనం నుంచీ కళలపై మక్కువ ఉందని, సినిమా తీయాలనే చిన్ననాటి ఆశయంతో భారీ బడ్జెట్తో 'ఆమె ఎవరు...?' సినిమా నిర్మించానని వివరించారు. ఇందులో ఆర్తి అగర్వాల్తోపాటు, అనిల్, ఎంఎస్ నారాయణ, చలపతిరావు, ధనరాజు, వేణు, అపూర్వ తదితరులు నటించారని గణేష్ తెలిపారు.
తాజా వార్తలు
- కొత్త రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- ట్రాన్స్మిషన్ లోపం..18,708 Toyota-Lexus వాహనాలు రీకాల్..!!
- నిషేధిత రంగాలకు కార్మికుల బదిలీ..కువైట్ అనుమతి..!!
- యూఏఈ లేబర్ మార్కెట్ స్టెబుల్..సకాలంలో సాలరీలు క్రిడెట్..!!
- నకిలీ హజ్ సేవల ప్రచారం..ఈజిప్షియన్ అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాల పై కింగ్ సుల్తాన్, ఖతార్ ఎమిర్ చర్చలు..!!
- గడువు ముగిసిన ఫైనాన్స్ సర్టిఫికేట్లు..మరో 3 నెలల పాటు పొడిగింపు..!!
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!









