మీ డేటా బ్యాలెన్స్ తో ఇకపై ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు..
- March 28, 2016
మీ మొబైల్ ఫోన్లో మెయిన్ బ్యాలెన్స్ కాకుండా కేవలం నెట్ బ్యాలెన్స్ మాత్రమే ఉందా.. మెయిన్ బ్యాలెన్స్ లేక ఫోన్ చేసేందుకు ఇబ్బంది పడుతున్నారా? అయితే ఏం బాధపడొద్దు. మీ డేటా బ్యాలెన్స్ తో ఇకపై ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు. అదెలా అనుకుంటున్నారా ఇప్పటికే మీరు ఉపయోగిస్తున్న స్కైప్.. వాట్సాప్, వైబర్ వంటి సోషల్ మీడియా విభాగాలతో.. అవునూ వీటి ద్వారా మొబైల్ ఫోన్ కుగానీ ల్యాండ్ లైన్ కు గానీ ఫోన్ చేసే అవకాశం త్వరలోనే రానుంది.ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న సంస్థలు, టెలికం ఆపరేటర్లకు మధ్య కుదిరిన అంతర్గత ఒప్పందం ప్రకారం ఈ సౌకర్యం అందుబాటులోకి ఉంది. డేటా చార్జెస్ రూపంలో బ్యాలెన్స్ దానంతట అదే కట్ అయిపోతుంది.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







