కువైట్ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం
- February 03, 2022
కువైట్: మిగిలిన ముఖ్యమైన విషయాలపై చర్చించేందుకు నేషనల్ అసెంబ్లీ స్పీకర్ మర్జౌక్ అల్-ఘనిమ్ ఆధ్వర్యంలో పార్లమెంట్ అనుబంధ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కరోనావైరస్ (కోవిడ్-19) వ్యాప్తి, ఆరోగ్య మార్గదర్శకాలు, ప్రయాణ పరిమితులపై ఎంపీలు చర్చించారు. అలాగే వివిధ అంశాలపై సమీక్ష, ఎంఓయూలు, ప్రోటోకాల్లు ఇతర అంశాలకు సంబంధించిన ముసాయిదా చట్టాలు, బిల్లులు, పార్లమెంటరీ కమిటీల నివేదికలపై చర్చించారు.
తాజా వార్తలు
- IPL 2026: రాజస్థాన్ పై గుజరాత్ ఘన విజయం
- అమెరికాకు టెన్షన్ పెడుతున్న ఇరాన్ ‘దోమల దండు’ వ్యూహం
- రేపు హైదరాబాద్కు ప్రధాని మోదీ..
- రోబోటిక్ హిప్ రీప్లేస్మెంట్పై హైదరాబాద్లో జాతీయ సదస్సు
- ఇరాన్ రివల్యూషనరీ గార్డ్తో సంబంధాలున్న గుంపు అరెస్ట్
- సైబర్ కేసుల దర్యాప్తులో బ్యాంకుల సహకారం ముఖ్యం: సైబరాబాద్ సీపీ
- 4 కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి..
- ప్రధాని మోదీ సభకు హైదరాబాద్లో భారీ భద్రతా ఏర్పాట్లు: సీపీ సుమతి
- తెలంగాణ ఉద్యమ సమయంలో ఐటీ కారిడార్ అంతరాయం లేకుండా కొనసాగింది
- భారత రక్షణ దళాల పగ్గాలు కొత్త చేతుల్లోకి: కీలక మార్పుల విశ్లేషణ









