కువైట్ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం
- February 03, 2022
కువైట్: మిగిలిన ముఖ్యమైన విషయాలపై చర్చించేందుకు నేషనల్ అసెంబ్లీ స్పీకర్ మర్జౌక్ అల్-ఘనిమ్ ఆధ్వర్యంలో పార్లమెంట్ అనుబంధ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కరోనావైరస్ (కోవిడ్-19) వ్యాప్తి, ఆరోగ్య మార్గదర్శకాలు, ప్రయాణ పరిమితులపై ఎంపీలు చర్చించారు. అలాగే వివిధ అంశాలపై సమీక్ష, ఎంఓయూలు, ప్రోటోకాల్లు ఇతర అంశాలకు సంబంధించిన ముసాయిదా చట్టాలు, బిల్లులు, పార్లమెంటరీ కమిటీల నివేదికలపై చర్చించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!