కువైట్ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం
- February 03, 2022
కువైట్: మిగిలిన ముఖ్యమైన విషయాలపై చర్చించేందుకు నేషనల్ అసెంబ్లీ స్పీకర్ మర్జౌక్ అల్-ఘనిమ్ ఆధ్వర్యంలో పార్లమెంట్ అనుబంధ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కరోనావైరస్ (కోవిడ్-19) వ్యాప్తి, ఆరోగ్య మార్గదర్శకాలు, ప్రయాణ పరిమితులపై ఎంపీలు చర్చించారు. అలాగే వివిధ అంశాలపై సమీక్ష, ఎంఓయూలు, ప్రోటోకాల్లు ఇతర అంశాలకు సంబంధించిన ముసాయిదా చట్టాలు, బిల్లులు, పార్లమెంటరీ కమిటీల నివేదికలపై చర్చించారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







