ఎక్స్పో 2020 దుబాయ్: సౌదీ అరేబియాలో పెట్టుబడులు పెట్టండి.!
- February 04, 2022
సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో పెట్టుబడులు పెట్టండి.. అనే నినాదంతో ఎక్స్పో 2020 దుబాయ్ ఈవెంట్లో ఓ ఫోరం నిర్వహించనున్నారు. సోమవారం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎడ్యుకేషన్, కల్చర్, టూరిజం, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో పెట్టుబడులకు గల అవకాశాల గురించి ఈ ఫోరంలో చర్చిస్తారు.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!