బొగ్గుకి బదులుగా సహజ వాయువుతో నడవనున్న పవర్ ప్లాంట్
- February 05, 2022
యూఏఈ: 3.4 బిలియన్ డాలర్ల ఖర్చుతో బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్కి సన్నాహాలు చేయగా బొగ్గు కాకుండా సహజ వాయువుతో అది నడిచేలా మార్పులు చేయనున్నారు. ఈ ప్లాంట్లో ‘ఉప్పు నీటిని మంచి నీటిగా మార్చే సౌకర్యం కూడా అందుబాటులో వుంది. హస్యాన్ పవర్ ప్లాంట్ అబుదాబి, దుబాయ్ మధ్య నిర్మితమవుతోంది. చైనా దీన్ని నిర్మిస్తోంది. 2050 నాటికి సున్నా కర్భన ఉద్ఘారాల లక్ష్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక సంస్కరణలు చేపడుతోంది. అయితే, బొగ్గు నుంచి గ్యాస్ ఆధారిత ప్లాంట్గా మార్చేందుకు అయ్యే ఖర్చు వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..
- బహ్రెయిన్లో జూన్ నెలలో 5,130 తనిఖీలు..256 మంది అక్రమ కార్మికుల బహిష్కరణ
- పాస్పోర్ట్, వీసా సేవలకు ఆన్లైన్ అపాయింట్మెంట్ ప్రారంభం
- ఒమాన్లో మే నెలలో 15 కార్మిక ఫిర్యాదుల పరిష్కారం..
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్గ్రేడ్లో 72% పనులు పూర్తి..







