బొగ్గుకి బదులుగా సహజ వాయువుతో నడవనున్న పవర్ ప్లాంట్
- February 05, 2022
యూఏఈ: 3.4 బిలియన్ డాలర్ల ఖర్చుతో బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్కి సన్నాహాలు చేయగా బొగ్గు కాకుండా సహజ వాయువుతో అది నడిచేలా మార్పులు చేయనున్నారు. ఈ ప్లాంట్లో ‘ఉప్పు నీటిని మంచి నీటిగా మార్చే సౌకర్యం కూడా అందుబాటులో వుంది. హస్యాన్ పవర్ ప్లాంట్ అబుదాబి, దుబాయ్ మధ్య నిర్మితమవుతోంది. చైనా దీన్ని నిర్మిస్తోంది. 2050 నాటికి సున్నా కర్భన ఉద్ఘారాల లక్ష్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక సంస్కరణలు చేపడుతోంది. అయితే, బొగ్గు నుంచి గ్యాస్ ఆధారిత ప్లాంట్గా మార్చేందుకు అయ్యే ఖర్చు వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







