ఫిబ్రవరి 9 నాటికి పూర్తిస్థాయిలో అంతర్జాల సేవల పునరుద్ధరణ
- February 05, 2022
కువైట్: కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమీషన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇటీవల ఇంటర్నెట్ విషయంలో తలెత్తిన సాంకేతిక సమస్యల పరిష్కారం దిశగా, ఫాల్కన్ సబ్మెరైన్ కేబుల్ సంస్థ సరైన చర్యలు చేపడుతోంది. ఈ విషయాన్ని జీసిఎక్స్ పేర్కొంది. ఈ మేరకు మినిస్ట్రీకి సమాచారం అందించారు. యెమన్ వైపుగా ఏర్పడ్డ సమస్యను పరిష్కరించారు. పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. ఫిబ్రవరి 9 నాటికి పూర్తి స్థాయిలో రిపేర్ పనులు ఓ కొలిక్కి వస్తాయి. ఇంటర్నెట్ సాధారణ స్థితికి వస్తుంది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







