'గిన్నిస్' కెక్కిన ప్రముఖ గాయని పి.సుశీల
- March 29, 2016
ప్రముఖ గాయని పి.సుశీల గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నారు. తెలుగు, సంస్కృతం, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ, బెంగాలీ, ఒరియా, పాలు భాషల్లో పాటలు పాడిన ఆమెను గానకోకిలగా అభిమానులు పిలుచుకుంటారు. ఆరు భాషల్లో సోలో, డ్యూయట్, కోరస్ లతో కలిసి మొత్తం 17,695 పాటలను ఆమె పాడింది. ఈ అరుదైన ఘనత సాధించింనందుకు గాను ఆమె పేరు 'గిన్నిస్' లోకెక్కింది. కాగా, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆమె 1,336 యుగళగీతాలను ఆలపించింది. ఒకే గాయకుడితో కలిసి ఇన్ని యుగళగీతాలు పాడి ఈ జంట రికార్డు నమోదు చేసింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







