ఘనంగా టిడిపి 35వ ఆవిర్భావ దినోత్సవం
- March 29, 2016
తెలుగుదేశం 35వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించారు. పార్టీ ఎపి విభాగం అధ్యక్షుడు కళా వెంకట్రావు, తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్.రమణ, ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







