ఒమన్: 2021 డిసెంబరులో 384 శాతం పెరిగిన సందర్శకులు
- February 14, 2022
మస్కట్:డిసెంబర్ 2021 నాటికి 652,000 మంది సందర్శకులు రాగా, ఇదే సమయానికి 1.9 మిలియన్ ప్రయాణీకులు (ఒమనీయులు మరియు వలసదారులు) ప్రయాణాలు చేశారు.కాగా, సందర్శకుల్లో అత్యధికులు జిసిసి దేశాల నుంచే వచ్చారు. వీరి సంఖ్య 293,125గా వుంది.ఆ తర్వాతి స్థానంలో భారతదేశం (106,042) కాగా, యెమెన్ (41,923), పాకిస్తాన్ (19,326) వున్నాయి. 3-5 స్టార్ హోటళ్ళ ద్వారా వచ్చిన రెవెన్యూ 102 మిలియన్ ఒమన్ రియాల్స్.హోటళ్ళలో అతిథుల సంఖ్య 1.2 మిలియన్లకు చేరుకుంది డిసెంబర్ చివరి నాటికి.కేవలం డిసెంబరులోనే 180,000 సందర్శకులు వచ్చారు. గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే పెరుగుదల 384 శాతం.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







