ఇండియా, పాకిస్తాన్లకు 760 దిర్హాముల ఫేర్ ప్రకటించిన ఎయిర్ అరేబియా
- February 14, 2022
యూఏఈ: షార్జా కేంద్రంగా పనిచేస్తోన్న ఎయిర్ అరేబియా, ప్రత్యేక విమాన ఛార్జీలను భారత ఉప ఖండంలోని 12కి పైగా నగరాలకు ప్రకటించడం జరిగింది.760 దిర్హాముల నుంచి ఈ ధరలు ప్రారంభమవుతాయి. ఎకానమీ క్లాస్ తిరుగు ప్రయాణం కోసం ఈ ధరల్ని ప్రకటించారు. ప్రయాణీకులు ఫిబ్రవరి 20 ఆదివారం లోపు బుక్ చేసుకుంటే ఈ ఆఫర్ వర్తిస్తుంది.కోచి నుంచి 760 దిర్హాములు, ఢిల్లీ మరియు ముంబైలకు 1,050, అహ్మదాబాద్ 1050, బెంగళూరుకి 1150 దిర్హాముల ఫేర్ నిర్ణయించారు.కరాచీ, సియోల్కోట్, ఫైసలాబాద్ ప్రయాణీకులు 849, 949, 1040 దిర్హాములు చెల్లించాలి.షార్జా మరియు రస్ అల్ ఖైమా నగరాలకు విమానాలు నడుపుతున్నారు. కాగా, ఈజిప్టు నగరాలైన అలెగ్జాండ్రియా, కైరో నగరాలకు 900 అలాగే 1050 దిర్హాములతో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







