వ్యతిరేకంగా విస్తరించే పుకార్ల పట్ల మంత్రిత్వశాఖ హెచ్చరిక
- March 30, 2016
తెలియని మూలాల నుండి పొందిన సమాచారాన్ని పుకార్ల రూపంలో వ్యాప్తి చేసేవారిపై ఇక చట్టబద్ధంగా వారిని పరిగణన లోనికి తీసుకోవడం జరుగుతుందాని అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఫేస్బుక్ లో నిన్న ఒక పోస్ట్ లో అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ధృవీకరించని నివేదికలను పరిశీలించి అవి అధికార వర్గాలు నుండి సమాచారామా లేక అనధికారికంగా వెలువడిందా అని ప్రయత్నించాలి అని తెలిపింది.ముఖ్యంగా సామాజిక మీడియా ద్వారా వేగంగా పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయని, వీటిని వ్యాపిపిమ్పచెసేవారికి వాటి మూలాలను గ్రహించే భాద్యత లేదని తెలిపింది. ఆ వ్యాపింప చేస్తున్న సమాచారం ప్రజలకు మేలు చేస్తుందా లేక హాని చేస్తుందా అనే సంగతిని పరిగణలోకి తీసుకోకుండా వెంటనే వ్యాపింపచేయడం మంచిది కాదన్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









