వ్యతిరేకంగా విస్తరించే పుకార్ల పట్ల మంత్రిత్వశాఖ హెచ్చరిక
- March 30, 2016
తెలియని మూలాల నుండి పొందిన సమాచారాన్ని పుకార్ల రూపంలో వ్యాప్తి చేసేవారిపై ఇక చట్టబద్ధంగా వారిని పరిగణన లోనికి తీసుకోవడం జరుగుతుందాని అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఫేస్బుక్ లో నిన్న ఒక పోస్ట్ లో అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ధృవీకరించని నివేదికలను పరిశీలించి అవి అధికార వర్గాలు నుండి సమాచారామా లేక అనధికారికంగా వెలువడిందా అని ప్రయత్నించాలి అని తెలిపింది.ముఖ్యంగా సామాజిక మీడియా ద్వారా వేగంగా పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయని, వీటిని వ్యాపిపిమ్పచెసేవారికి వాటి మూలాలను గ్రహించే భాద్యత లేదని తెలిపింది. ఆ వ్యాపింప చేస్తున్న సమాచారం ప్రజలకు మేలు చేస్తుందా లేక హాని చేస్తుందా అనే సంగతిని పరిగణలోకి తీసుకోకుండా వెంటనే వ్యాపింపచేయడం మంచిది కాదన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







