ఎం వ్యాలెట్ యాప్ను ప్రారంభించిన మంత్రులు..
- March 30, 2016
సచివాలయంలో మంత్రులు కేటీఆర్, మహేందర్రెడ్డి ఎం వ్యాలెట్ యాప్ను ప్రారంభించారు. మొబైల్లో వాహన పత్రాలు భద్రపరిచే ఎం వ్యాలెట్ను రవాణా శాఖ రూపొందించింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సాంకేతికత కొత్త పుంతలు తొక్కే వేళ.. ప్రజలకు అసౌకర్యాన్ని తగ్గించాలన్నారు. హైదరాబాద్లో నేరాలు 14 శాతం తగ్గడానికి సాంకేతికత దోహదం చేస్తుందన్నారు. గతంలో ఐటీ విభాగం క్రియాశీలంగా పని చేసే పరిస్థితి లేకుండే అన్నారు. సాంకేతిక వినియోగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









