ఎం వ్యాలెట్ యాప్ను ప్రారంభించిన మంత్రులు..
- March 30, 2016
సచివాలయంలో మంత్రులు కేటీఆర్, మహేందర్రెడ్డి ఎం వ్యాలెట్ యాప్ను ప్రారంభించారు. మొబైల్లో వాహన పత్రాలు భద్రపరిచే ఎం వ్యాలెట్ను రవాణా శాఖ రూపొందించింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సాంకేతికత కొత్త పుంతలు తొక్కే వేళ.. ప్రజలకు అసౌకర్యాన్ని తగ్గించాలన్నారు. హైదరాబాద్లో నేరాలు 14 శాతం తగ్గడానికి సాంకేతికత దోహదం చేస్తుందన్నారు. గతంలో ఐటీ విభాగం క్రియాశీలంగా పని చేసే పరిస్థితి లేకుండే అన్నారు. సాంకేతిక వినియోగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







