పోర్టు సామర్థ్యం పెంపునకు రూ. 2200 కోట్లు ఖర్చు ..
- March 30, 2016
పోర్టు ఆధునీకరణ, సామర్థ్యం పెంపునకు రూ. 2200 కోట్లు ఖర్చు చేస్తామని పోర్టు ట్రస్ట్ చైర్మన్ కృష్ణబాబు తెలిపారు. పోర్టు సామర్థ్యం 90 మిలియన్ టన్నుల నుంచి125 మిలియన్ టన్నులకు పెరుగుతుందన్నారు. ఆయిల్ బంకరింగ్పై 26శాతం నుంచి 0.5 శాతానికి పన్ను తగ్గిందని, చమురు వాణిజ్యం పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. సాగరమాల ప్రాజెక్ట్లో భాగంగా పోర్టుకు రైలు, రోడ్డు మార్గాలు నిర్మించినున్నట్లు తెలిపారు. భీమిలి దగ్గర రూ. 300 కోట్లతో క్రూయిజ్ టెర్మినల్కు ప్రతిపాదనలు వచ్చాయని, పోర్టు ప్రాంతంలో రూ. 10 కోట్లతో తాత్కాలిక ఏసీ టెర్మినల్కు ప్రతిపాదనలు వచ్చినట్లు కృష్ణబాబు వెల్లడించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







