అల్ జలిల ఫౌండేషన్ కు 10 మిలియన్ల దిర్హమ్స్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వితరణ
- March 30, 2016
ప్రపంచంలో అతిపెద్ద బంగారు,వజ్రాల ఆభరణాలు చిల్లర వర్తకదారులలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ఒకటి వీరుఅల్ జలిల ఫౌండేషన్ కంపెనీ పలు సామాజిక బాధ్యత కార్యక్రమాలు నిర్వాహిస్తునందుకు, జన్యు వ్యాధులు మరియు లోపాలు లో పరిశోధనలకు మద్దతుగా ( ఆమెరిక డాలర్లలో 2.72 మిలియన్ ) 10 మిలియన్ల దినార్ల దానం చేశారు. ప్రపంచంలో తొమ్మిది దేశాలలో విస్తరించిఉన్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఒక సిఎస్ఆర్ విధానంగా, వ్యాపారంలో తాము పొందిన లాభాలలో తిరిగి సమాజసేవకు ఐదు శాతం ఖర్చు పెడతారు. యుఎఇ ప్రభుత్వం ప్రాథమిక అవసరాలు కోసం ఇస్తారు, ఈ డబ్బును అవసరమైన వైద్య పరిశోధన రంగంకు కేటాయిస్తారు. ఈ సహాయం ద్వారా పరిశోధన కోసం ఉపయోగపడుతుందని తద్వారా మొత్తం ప్రపంచ జనాభాకు ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో జన్యు వ్యాధులు నిరోధానికి దోహదపడుతుందని అన్నారు.జన్యు వ్యాధులు మరియు లోపాలు, అరుదైన వ్యాధులు తోడై మానవాళికి ఆందోళనకరంగా తయారయ్యాయి. ఇందుకు ప్రధాన కారణం జన్యు లోపాలు సంబంధము కలిగి ఉంటాయి 80 శాతం అరుదైన వ్యాధులు కారణంగా బాధపడుతున్నారు.మధ్యప్రాచ్యం యొక్క మొత్తం జనాభా కంటే ఎక్కువ మంది 350 మిలియన్ ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు."సుమారు అరుదుగా ఉండే ఈ వ్యాధుల ద్వారా ప్రభావితమైన 50 శాతం పిల్లలు గురవుతున్నారు. మరియు అరుదైన వ్యాధి తో బాధ పడుతున్నారని పిల్లల 30 శాతం పిల్లలు తమ ఐదవ పుట్టినరోజు చూడటానికి జీవించి ఉండకపోవడం ఎంతో బాధాకరమన్నారు. ఈ వ్యాధులు జీవితపు తొలి సంవత్సరాలలో సంభవించిన మరణాలు 35 శాతం నమోదవుతున్నాయని ఒక నివేదికలో చెప్పారు.మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహంమేడ్ ఒక ఉత్సవంలో 10 మిలియన్ దినార్లను ఒక చెక్ అల్ జలిల ఫౌండేషన్ ట్రస్టీల బోర్డు అప్పగించారు."ఇది 10 మిలియన్ దినార్ల (అమెరిక డాలర్ల 2.72 మిలియన్) కు అల్ జలిల ఫౌండేషన్ కు ఈ చిన్న సహకారం ప్రకటించడం పట్ల నాకు అపారమైన ఆనందం కల్గిస్తుంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జన్యు వ్యాధులు మరియు లోపాలు పరిశోధనలకు మద్దతుగా తక్కువ కాలంల్ చాలా అభివృద్ధి చెందిన ఒక దేశంకు సహాయం చేయడం సంతృప్తిని ఇస్తుందని మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపి అహంమేడ్ అన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







