విమానంలో వేధింపులు.. SR500,000 జరిమానా, 5 ఏండ్ల జైలు
- February 18, 2022
సౌదీ-రియాద్: విమానంలో భౌతిక హింస, దాడి, వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. అలాంటి సంఘటనలను తేలికగా వదిలిపెట్టమని, తీవ్ర నేరంగా పరిగణిస్తామని ప్రాసిక్యూషన్ పేర్కొంది. విమాన ప్రయాణ సమయంలో భౌతిక హింస, దాడి, వేధింపులు పాల్పడే ప్రయాణికుడు, సిబ్బంది పట్ల తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అలాంటి వారిని నేరస్థులుగా భావించి వారికి భారీగా ఫైన్ తోపాటు జైలు శిక్ష కూడా విధించనున్నట్లు తెలిపింది. గరిష్టంగా SR500,000 జరిమానా విధించడంతోపాటు 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు







