భారత్ కరోనా అప్డేట్
- February 18, 2022
న్యూఢిల్లీ: భారత్లో రోజువారీ కరోనా కేసులు భారీగా తగ్గాయి.నిన్న దేశంలో 25,920 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.మొన్న నమోదైన కేసుల కంటే నిన్న 4,837 కేసులు తక్కువగా నమోదయ్యాయి.అలాగే, నిన్న కరోనాతో మొత్తం 492 మంది ప్రాణాలు కోల్పోయారు.
కరోనా నుంచి నిన్న 66,254 మంది కోలుకున్నారు.ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 2,92,092 మంది చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 2.07 శాతంగా ఉంది. కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,19,77,238గా ఉంది.ఇప్పటి వరకు మొత్తం 174,64,99,461 డోసుల వ్యాక్సిన్లు వేశారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







