కొందరు విద్యార్థులకు పీసీఆర్ టెస్ట్ చెల్లుబాటుని పెంచిన అబుధాబి
- February 25, 2022
యూఏఈ: 16 ఏళ్ళ లోపు వయసు విద్యార్థులకు పీసీఆర్ టెస్ట్ విషయమై అబుధాబి వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు తల్లిదండ్రులకు సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. నెగెటివ్ పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ చెల్లుబాటు సమయాన్ని 14 రోజుల నుంచి 28 రోజులకు పెంచారు. 16 ఏళ్ళు పైబడిన విద్యార్థులకు మాత్రం గడువు 14 రోజులుగానే వుంటుంది. వ్యాక్సిన్ పొందని విద్యార్థులు ప్రతి ఏడు రోజులకోసారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. కాగా, ఈ నెలలో అబుధాబి డిపార్టుమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అడ్ నాలెడ్జ్, మరో ఆరు స్కూళ్ళకు బ్లూ టైర్ స్టేటస్ ఇచ్చింది. 85 శాతం విద్యార్థులు వ్యాక్సినేషన్ పొంది, స్కూళ్ళకు హాజరైతే ఈ బ్లూ స్టేటస్ ఇస్తారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









