ఉక్రెయిన్ - రష్యా పోరులో అసువులు బాసిన భారతీయ విద్యార్థి
- March 01, 2022
ఉక్రెయిన్పై రష్యా దాడిలో తొలిసారిగా ఓ భారతీయ పౌరుడు మరణించాడు. ఖార్కివ్ నగరంలో రష్యా జరిపిన కాల్పుల్లో భారతీయ విద్యార్థి మరణించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.
ఈ ఉదయం ఖార్కివ్లో జరిగిన షెల్లింగ్ దాడిలో భారతీయ విద్యార్థి మరణించాడని పేర్కొంది. వారి కుటుంబసభ్యులకు ఈ సమాచారం అందించామని తెలిపింది. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.
With profound sorrow we confirm that an Indian student lost his life in shelling in Kharkiv this morning. The Ministry is in touch with his family.
— Arindam Bagchi (@MEAIndia) March 1, 2022
We convey our deepest condolences to the family.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!
- హెచ్-1బీ వీసా పెంపుతో తలలు పట్టుకుంటున్న టెక్ కంపెనీలు