బ్యాంక్ని మోసం చేసిన కేసులో వ్యక్తికి జైలు
- March 31, 2016
ఓ బ్యాంక్ని మోసం చేసిన కేసులో వ్యక్తికి మూడేళ్ళ జైలు శిక్షను విధించారు. 700,000 దిర్హామ్లు ఈ కేసులో సదరు వ్యక్తి బ్యాంకుకు బురిడీ కొట్టించాడు. పాకిస్తాన్కి చెందిన వ్యక్తిగా అతన్ని గుర్తించారు. కన్స్ట్రక్షన్ కంపెనీలో వర్క్ చేస్తున్నట్లు తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి బ్యాంక్ని మోసం చేశాడు. రెసిడెన్స్ వీసా మరియు ఎమిరేట్స్ ఐడీని కూడా ఫోర్జరీ చేసి బ్యాంకుని మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆ వ్యక్తి గతంలోనూ ఇలాంటి అనేక నేరాలకు పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ విచారణలో వెల్లడయ్యింది. గతంలో బ్యాంకుని బురిడీ కొట్టించి, 408,000 దిర్హామ్లు నొక్కేసినట్లు విచారణాధికారులు వెల్లడించారు. క్రెడిట్ కార్డుల్ని కూడా ఫ్రాడ్ చర్యలకు వినియోగించాడు ఆ వ్యక్తి. తనకు పడ్డ శిక్షపై 15 రోజుల్లోగా ఆ వ్యక్తి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









