శ్రీశైలంలో అంబరాన్నంటిన మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు
- March 01, 2022
శ్రీశైలం: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంభరాన్నంటాయి. శ్రీభ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామి పుష్పపల్లకిలో భక్తులకు దర్శనమిచ్చారు. విద్యుత్ దీపకాంతుల నడుమ శ్రీశైల పురవీధులలో స్వామిఅమ్మవార్లను గ్రామోత్సవానికి తరలుతుండగా... ఉత్సవం ముందు కోలాటాలు, డమరుక నాదాలు అలరించాయి. పలు రకాల పుష్పాలతో దేదీప్యమానంగా, సర్వాంగ సుందరంగా తయారుచేసిన పుష్ప పల్లికీలో స్వామి అమ్మవార్లు గ్రామోత్సవంలో భక్తులకు కనువిందు చేశారు. గంగాధర మండపం నుండి అంకాలమ్మ గుడి, నండిమండపం వీదుగా వీరభద్రస్వామి ఆలయం వరకు పుష్పపల్లకి కన్నులపండువగా సాగింది. గ్రామోత్సవాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







