ఏపీకి కేంద్ర ప్రభుత్వం రూ.900 కోట్లు సాయం
- March 31, 2016
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం గురువారం రూ.900 కోట్లు విడుదల చేసింది. రెవెన్యూ లోటు భర్తీకి రూ.500 కోట్లు, అమరావతి నిర్మాణానికి రూ.200 కోట్లు, పోలవరం ప్రాజెక్ట్ కు రూ.200 కోట్లు విడుదల చేసింది. కాగా రెవెన్యూ లోటు భర్తీకి ఏపీ సర్కార్ రూ.13,700 కోట్లు కేంద్రాన్ని సాయం కోరింది.అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం కేవలం రూ.500కోట్లు మాత్రమే విడుదల చేసింది. పోలవరానికి పాత బిల్లుల కింత రూ.2,500 కోట్లు అభ్యర్థన పెట్టుకుంటే, రూ.200 కోట్లు మాత్రమే కేంద్రం విదిల్చింది. ఇక అమరావతి నిర్మాణానికి రూ.4వేల కోట్లు కోరితే, కేంద్రం రూ.200 కోట్లుతో సరిపెట్టింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









