ఏపీకి కేంద్ర ప్రభుత్వం రూ.900 కోట్లు సాయం
- March 31, 2016
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం గురువారం రూ.900 కోట్లు విడుదల చేసింది. రెవెన్యూ లోటు భర్తీకి రూ.500 కోట్లు, అమరావతి నిర్మాణానికి రూ.200 కోట్లు, పోలవరం ప్రాజెక్ట్ కు రూ.200 కోట్లు విడుదల చేసింది. కాగా రెవెన్యూ లోటు భర్తీకి ఏపీ సర్కార్ రూ.13,700 కోట్లు కేంద్రాన్ని సాయం కోరింది.అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం కేవలం రూ.500కోట్లు మాత్రమే విడుదల చేసింది. పోలవరానికి పాత బిల్లుల కింత రూ.2,500 కోట్లు అభ్యర్థన పెట్టుకుంటే, రూ.200 కోట్లు మాత్రమే కేంద్రం విదిల్చింది. ఇక అమరావతి నిర్మాణానికి రూ.4వేల కోట్లు కోరితే, కేంద్రం రూ.200 కోట్లుతో సరిపెట్టింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







