ఎయిర్ఇండియా సిబ్బంది కొత్త దుస్తులు!
- March 31, 2016
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ఇండియా తన విమాన సిబ్బంది డ్రస్కోడ్ను మార్చింది. మహిళలకు ఖాదీ సిల్క్ జాకెట్లు, చీరలు, పురుషులకు జోధ్పురి బంద్గలా కోట్లు, జాకెట్లు అన్నింటినీ ఖాదీ వస్త్రాలతోనే తయారు చేయించారు. ప్రస్తుతం ప్రధాని మోదీ మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా అమెరికాలోని వాషింగ్టన్లో ఉన్న విషయం తెలిసిందే. మోదీతో పాటు ప్రయాణిస్తున్న విమాన సిబ్బంది కొత్త డ్రస్కోడ్తో దర్శనమిచ్చారు.
యువతకు ఖాదీ వస్త్రాలపై అవగాహన కల్పించేందుకు, ఖాదీ రంగాన్ని ప్రోత్సహించడమే ముఖ్య ఉద్దేశంగా ఎయిర్ ఇండియా తన సిబ్బంది డ్రస్కోడ్ను మార్చినట్లు సంస్థ వెల్లడించింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









