ఎయిర్ఇండియా సిబ్బంది కొత్త దుస్తులు!
- March 31, 2016
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ఇండియా తన విమాన సిబ్బంది డ్రస్కోడ్ను మార్చింది. మహిళలకు ఖాదీ సిల్క్ జాకెట్లు, చీరలు, పురుషులకు జోధ్పురి బంద్గలా కోట్లు, జాకెట్లు అన్నింటినీ ఖాదీ వస్త్రాలతోనే తయారు చేయించారు. ప్రస్తుతం ప్రధాని మోదీ మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా అమెరికాలోని వాషింగ్టన్లో ఉన్న విషయం తెలిసిందే. మోదీతో పాటు ప్రయాణిస్తున్న విమాన సిబ్బంది కొత్త డ్రస్కోడ్తో దర్శనమిచ్చారు.
యువతకు ఖాదీ వస్త్రాలపై అవగాహన కల్పించేందుకు, ఖాదీ రంగాన్ని ప్రోత్సహించడమే ముఖ్య ఉద్దేశంగా ఎయిర్ ఇండియా తన సిబ్బంది డ్రస్కోడ్ను మార్చినట్లు సంస్థ వెల్లడించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







