మార్చి 1 నుంచి సాధారణ సేవల్ని పునరుద్ధరించనున్న పిహెచ్సిసి
- March 02, 2022
ఖతార్: ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ (పిహెచ్సిసి), మార్చి 1 నుంచి సాధారణ రోజువారీ సేవల్ని పునరుద్ధరించనున్నారు. తిరిగి వైద్య సేవల్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు వీలుగా ఫేజ్ 2ని అమలు చేయనున్నారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు మూడు దశలుగా ఈ సేవల్ని ఒక్కొక్కటిగా తిరిగి సాధారణ స్థితికి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అన్ని సేవల్లోనూ 75 శాతం మేర అనుమతిస్తూ ఈ రెండో ఫేజ్ అమల్లోకి తెస్తారు. మూడో ఫేజ్లో పూర్తిస్థాయిలో సేవల్ని సాధారణ స్థికి తీసుకొస్తారు. దేశంలో 89 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో వైద్య సేవల విషయమై ప్రత్యేకమైన ప్లాన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- హైదరాబాద్లో డీఎం–సీఎక్స్–లాయల్టీ సమ్మిట్ 2026
- అల్ వాబ్ ఆరోగ్య కేంద్రంలో నేత్ర వైద్య సేవలు ప్రారంభం..!!
- పారిశ్రామిక సంబంధాల బలోపేతంపై సౌదీ, జోర్డాన్ చర్చలు..!!
- అబుదాబి అత్యవసర వాహనాలపై స్మార్ట్ కెమెరాలు..!!
- 'ఐ లవ్ బహ్రెయిన్' ఫోటోగ్రఫీ కాంపిటీషన్..!!
- కువైట్ లో మనీలాండరింగ్ కేసు..నిందితుడిని అప్పగించిన యూఏఈ..!!
- ఈద్ హబ్తా మార్కెట్ కోసం కొత్త నిబంధనలు జారీ..!!
- IPL 2026 ఫైనల్ షెడ్యూల్ రిలీజ్
- ప్రధాని మోదీతో జ్యువెలరీ అసోసియేషన్ కీలక భేటీ
- తెలంగాణ లో భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు..జాగ్రత్త!









