మార్చి 1 నుంచి సాధారణ సేవల్ని పునరుద్ధరించనున్న పిహెచ్సిసి
- March 02, 2022
ఖతార్: ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ (పిహెచ్సిసి), మార్చి 1 నుంచి సాధారణ రోజువారీ సేవల్ని పునరుద్ధరించనున్నారు. తిరిగి వైద్య సేవల్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు వీలుగా ఫేజ్ 2ని అమలు చేయనున్నారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు మూడు దశలుగా ఈ సేవల్ని ఒక్కొక్కటిగా తిరిగి సాధారణ స్థితికి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అన్ని సేవల్లోనూ 75 శాతం మేర అనుమతిస్తూ ఈ రెండో ఫేజ్ అమల్లోకి తెస్తారు. మూడో ఫేజ్లో పూర్తిస్థాయిలో సేవల్ని సాధారణ స్థికి తీసుకొస్తారు. దేశంలో 89 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో వైద్య సేవల విషయమై ప్రత్యేకమైన ప్లాన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!
- ప్రీ మారిటల్ మెడికల్ సర్టిఫికేట్ రూల్స్ ఉల్లంఘనపై ఒమన్ హెచ్చరిక..!!
- జూన్లో 13 శాతం పెరిగిన కంటైనర్ల రవాణా:ఖతార్
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం







